ఆంధ్రప్రదేశ్గుంటూరు
అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా”చదలవాడ
నరసరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు రాష్ట్ర గ్రంధాలయలాల చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తో కలిసి పాల్గొన్నారు అనంతరం ఎస్ఎస్&ఎన్ కళాశాల మరియు పట్టాభిరామా స్వామి దేవస్థానం నందు ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ కార్యక్రమలలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు