ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. తెలంగాణ నుంచి అధిక సంఖ్య సివిల్స్ లో రాణించే లా ప్రభుత్వ తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటి ఏడాది లోనే 55143 ఉద్యోగ నియామకాలు చేపట్టామని వివరించారు. ఉద్యోగ కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే
ఋగ్వేదంలోని 2.23.1 శ్లోకంలో బ్రాహ్మణస్పతిని వేద కాలపు గణపతిగా పరిగణిస్తారు.[12] సా. శ 1వ శతాబ్దం నాటికే గణేశుడు ఒక ప్రత్యేకమైన దైవంగా అవతరించాడు.[13] కానీ సా.శ 4 నుంచి 5 వ శతాబ్దంలో గుప్తుల కాలం నాటికి వేదకాలంలోని, అంతకు ముందు కాలపు పూర్వగాముల లక్షణాలను సంతరించుకున్నాడు.[14] శైవ సాంప్రదాయం ప్రకారం గణపతి పునర్జీవితుడైన శివు పార్వతుల పుత్రుడే కానీ, గణపతి అన్ని హిందూ సంప్రదాయాల్లోనూ కనిపిస్తాడు.[15][16] గణాపత్యంలో వినాయకుడు సర్వోత్కృష్టమైన దేవుడు.[17]
గణేశుడి గురించి వివరించే ముఖ్యమైన గ్రంథాలు గణేశ పురాణం, ముద్గల పురాణం, గణపతి అధర్వశీర్షం, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణం, ఇంకా మరో రెండు పౌరాణిక విజ్ఞాన శాస్త్రాలు ముఖ్యమైనవి.