ఆంధ్రప్రదేశ్

ఏఎంజీలో ఘనంగా నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

Slice Scroll Ad
Ad Image 1 Ad Image 2 Ad Image 3

ఏఎంజీలో ఘనంగా నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

పల్నాడు జిల్లా చిలకలూరిపేట


76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏ ఎం జి ఇండియా ఇంటర్నేషనల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ ఎస్. సత్య దీప్తి ఏ ఎం జి ఇండియా ఇంటర్నేషనల్ బోర్డు మెంబర్ ఏఎంజీ వ్యవస్థాపకులు డాక్టర్ జాన్ డేవిడ్ అయ్య మనుమరాలు పాల్గొనడం జరిగింది. ముందుగా జండా ను ఎగరవేయడం జరిగింది. ఈ సభకు అధ్యక్షులుగా ఏ ఎం జి హై స్కూల్ ప్రధానోపాధ్యాయు లు కె.కృపాదానం, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ సుకన్య, ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపాల్, అబ్రహంశామ్యూల్, డాక్టర్ సత్యవేధం స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ శిరీష్ ,డి ఐ టి సి ప్రిన్సిపాల్ మణి దీపక్, ఆఫీస్ సిబ్బంది మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Author

ఏఎంజీలో ఘనంగా నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

ఏఎంజీలో ఘనంగా నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

ఏఎంజీలో ఘనంగా నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker