Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
గుంటూరుఆంధ్రప్రదేశ్

Guntur: గుంటూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 12 తరగతి గదులు నిర్మిస్తాం

CENTRAL MINISTER PEMMASANI VISIT WOMEN'S COLLEGE

గుంటూరులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు.కళాశాలలో మౌలిక సదుపాయాలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. కొన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇంకొన్ని సీఎస్ నిధుల ద్వారా అభివృద్ధి పనులు చేపడుతున్నాం. సుమారు 2,500 మంది విద్యార్థులు చదువుతున్న ఉమెన్స్ కాలేజీలో, 26 కోర్సులు ఉన్నాయి. అయితే అందుబాటులో ఉన్న క్లాసులే కాకుండా మొత్తం కలిపి 45 క్లాస్ రూములు అవసరం ఉన్నాయి. 12 క్లాసు రూమ్ లను రెండున్నర కోట్లతో నిర్మించే విధంగా సిఎస్ఆర్ నిధులతో కోల్ ఇండియా సంస్థ సహకారంతో ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button