Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

నేటి యువత నాటకాలు, కళలను ఆదరించాలి.ప్రత్తిపాటి.


మానవ సంబంధాలు బలహీనమవుతున్నట్టే ,కళా పరిషత్ లు, నాటక పరిషత్ ల పట్ల ప్రజల్లో ఆసక్తి, అదరణ నానాటికీ తగ్గుతున్నాయని, ప్రజాదరణ పెంచేలా కళాకారులు, కళాభిమానులు నేటికీ నాటకాలను ప్రజారంజకంగా కొనసాగించడం నిజంగా అభినందించాల్సిన విషయమని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం రాత్రి బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం అనంతవరం గ్రామంలో నందమూరి తారకరామారావు గారి వర్ధంతి సందర్భంగా జరిగిన ఎన్.టీ.ఆర్ కళాపరిషత్ నాటక పోటీల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
చెడు ఆలోచనలను పారద్రోలి, మంచి ఆలోచనలతో సన్మార్గంవైపు నడిపించే శక్తి నాటకః, కళా పరిషత్ లకే ఉందని, నేటి యువత నాటకాలను ఆదరించాలని, కళాకారుల కష్టాన్ని, ప్రతిభను ప్రతిఒక్కరూ గుర్తించాలని పుల్లారావు సూచించారు కళలకు పుట్టినిల్లు చిలకలూరిపేట అని, అలాంటి ప్రాంతానికి గుర్తింపు తీసుకురావడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, అదే విధంగా త్వరలోనే ఆడిటోరియం పనులు పూర్తిచేస్తామని మాజీ మంత్రి సభాముఖంగా స్పష్టంచేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button