ఆంధ్రప్రదేశ్

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతం చేయాలి

గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో
మంగళవారం తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ మే 2వ తేదీన రాజధానిలో అమరావతి పనుల పున ప్రారంభానికి వస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button