Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

బాబు జగజీవన్ రామ్

భారత మాజీ ఉపప్రదాని జగజీవన్ రామ్ 118 వ జయంతి సీపీఎం కార్యాలయంలో ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో నిర్వహిచటం జరిగింది. ముందుగా బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి సిపిఎం నాయకులు జి.దానియేల్ పూలమాలవేసి నివాళులు తెలియచేశారు , అనంతరం సీపీఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ భారత ఉపప్రధానిగా,కార్మికశాఖ మంత్రిగా తన సేవలని భారతదేశ ప్రజలుకోసం, వెనకబడినా దళితులు కోసం ఉపయోగించినా మహోన్నత వ్యక్తి , 33 సం రాలు పాటు పార్లమెంట్ సభ్యులుగా ప్రజాసమస్యలపై పూర్తి అవగాహనతో ముందుకు నడిచినా నేత,స్వాతంత్ర్య ఉద్యమంలో ఉండి జాతీయ నేతగా గుర్తింపుపొందారు.నేడు దేశంలో బాబు జగజీవన్ రామ్ గారి స్పూర్తితో సామాజిక సమస్యలు మీద,సామాజిక, అభ్యదయ ఉద్యమకారలు ఐక్యంగా ముందుకు రావాలని అన్నారు,రాజ్యాంగ హక్కులపై జరిగే దాడి మరియు రిజర్వేషన్లుకు ఇబ్బంది కలిగించే, ప్రవేటికరణ విధానాలు మీద జరిగే పోరాటాలో ప్రజలంతా ముందుకు రావాలి అని అన్నారు .

Repalle:జగజీవన్ రామ్ 118 వ జయంతి సీపీఎం కార్యాలయంలో

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button