ఆంధ్రప్రదేశ్బాపట్ల
బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో వేటపాలెం ఎంపీడీవో ఆధ్వర్యంలో యోగేంద్ర కార్యక్రమం విజయవంతం
వేటపాలెం మండలంలో ఎంపీడీవో గారి నాయకత్వంలో యోగేంద్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అధికారులు, తోటి ఉద్యోగులు, మరియు ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. యోగాభ్యాసం ద్వారా ఆరోగ్యంగా ఉండే విధానాలను ప్రజలకు వివరించడంతో పాటు, అందరూ మమేకమై యోగానికి ప్రాధాన్యతను వివరించారు.