ఆంధ్రప్రదేశ్బాపట్ల

బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో వేటపాలెం ఎంపీడీవో ఆధ్వర్యంలో యోగేంద్ర కార్యక్రమం విజయవంతం

Slice Scroll Ad
Ad Image 1 Ad Image 2 Ad Image 3

వేటపాలెం మండలంలో ఎంపీడీవో గారి నాయకత్వంలో యోగేంద్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అధికారులు, తోటి ఉద్యోగులు, మరియు ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. యోగాభ్యాసం ద్వారా ఆరోగ్యంగా ఉండే విధానాలను ప్రజలకు వివరించడంతో పాటు, అందరూ మమేకమై యోగానికి ప్రాధాన్యతను వివరించారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker