Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 పల్నాడు జిల్లా

చిలకలూరిపేటలో వరద బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి విడదల రజిని

చిలకలూరిపేట:
మొంథా తుఫాన్ ప్రభావంతో చిలకలూరిపేట పట్టణంలోని అనేక ప్రాంతాలు నీట మునిగిన నేపథ్యంలో, మాజీ మంత్రివర్యులు విడదల రజిని గురువారం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. సంజీవనగర్, తండ్రి సన్నిధి, సుగాలి కాలనీ, వీరముష్టి కాలనీ, గణపవరం శాంతినగర్, పసుమర్రు ఎస్టీ కాలనీ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విచారించారు. Chilakaluripeta news:అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో భాగంగా భారతరత్న ఇందిరా గాంధీ మున్సిపల్ హై స్కూల్, చిలకలూరిపేట విద్యార్థుల యోగాభ్యాసనాలు.

collector

పర్యటనలో రజిని బాధితులకు ఆహారం మరియు తాగునీరు అందజేయడంతో పాటు, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చిలకలూరిపేటలో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయని పేర్కొన్నారు.

చిలకలూరిపేటలో వరద బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి విడదల రజిని

అలాగే చిలకలూరిపేటను వరద ప్రభావిత ప్రాంతంగా ప్రకటించి, భారీ నష్టం ఎదుర్కొన్న పేద కుటుంబాలకు తక్షణం ₹10,000 ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుఫాను కారణంగా ఇళ్లలోకి నీరు చొచ్చుకుపోవడం, విద్యుత్, తాగునీటి సమస్యలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఉపశమనం చర్యలు చేపట్టి, బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.

Author

  • చిలకలూరిపేటలో వరద బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి విడదల రజిని

    Rambabu K. is a senior Telugu journalist and the Bureau Chief of City News Telugu. Beginning his career in 1998, he has worked with leading media houses such as Eenadu, Sakshi, and Vaartha. With over 25 years of experience, Rambabu blends powerful reporting with innovative marketing strategies that strengthen local and digital journalism. Along with his editorial leadership, he plays a key role as a journalists’ union leader, actively advocating for press freedom, fair working conditions, and ethical reporting standards.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button