ఆంధ్రప్రదేశ్

సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ.

Slice Scroll Ad
Ad Image 1 Ad Image 2 Ad Image 3

పల్నాడు జిల్లా,చిలకలూరిపేట

సీఎం సహాయనిధి నుండి సాయంలో భాగంగా శనివారం తన నివాసంలో శాసనసభ్యులు పుల్లారావు పలువురికి నగదు చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, వైద్యసేవలు పొందిన నలుగురికి రూ. 2 లక్షల 28 వేల రూపాయల చెక్కులను పుల్లారావు స్వయంగా అందించారు. ఆపదలో ఉన్న పేదవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ప్రభుత్వం చేయూత ఇవ్వడం హర్షణీయం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ నందమూరి క్రిస్టర్, తెలుగుదేశం నాయకులు యస్.యస్. సుభానీ , మద్దూమల రవి తదితులున్నారు.

Author

సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ.

సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ.

సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ.

సి.ఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker