Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
గుంటూరు

గుంటూరు:మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో గుంటూరులో సమావేశం

గుంటూరులోని బ్రాడీపేట సీపీఎం కార్యాలయంలో ఈ రోజు ఉదయం పది గంటలకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరుగుతుంది. అత్యవసర మందులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించే అంశంపై ఈ సమావేశం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హాజరవుతున్నారు అని రాష్ట్ర కమిటీ సభ్యుడు అబ్దుల్ సలీం తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button