Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
గుంటూరుఆంధ్రప్రదేశ్

Guntur: వడ్డెర సొసైటీలకు త్వరలో 15 శాతం అమలు

వెనుకబడిన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు తెలిపారు. వడ్డెరలకు క్వారీల్లో సముచిత స్థానం కల్పించడం జరిగిందని చెప్పారు. ఈమేరకు గుంటూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. వడ్డెర సొసైటీలకు 15 శాతం అమలు చేసేందుకు అడుగులు పడుతున్నాయని ఆయన వెల్లడించారు.‌ అదేవిధంగా వడ్డెర కార్పొరేషన్ లో 15 మంది డైరెక్టర్ల నియామకానికి సహకరించిన నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో వడ్డెర సంఘం ప్రతినిధులు జాన్ సైదా, మణి కుమారి, మల్లిఖార్జున, సూర్యనారాయణ పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button