కిమ్స్ శిఖర హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మన గురజాల నందు జనవరి 19వ తేదీన ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం
గురజాలలో జన్మించిన వ్యక్తి తన ప్రాంత ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ తనకి వీలైనంత సాయం చేస్తూ మరియు వైద్య సేవలు అందిస్తూ గుంటూరు పట్టణం నందు మెదడు మరియు వెన్నెముక శస్త్ర చికిత్స నిపుణులుగా పేరుగాంచిన మన డాక్టర్ చిట్టెం లక్ష్మణ్ గారు తన సొంత ప్రాంత ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం మన గురజాల పట్టణము మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు
భారతదేశవ్యాప్తంగా వైద్య రంగంలో ఎంతో ప్రసిద్ధి చెందిన మన కిమ్స్ హాస్పిటల్స్ ఇప్పుడు మన గుంటూరు లో కిమ్స్ శిఖర పేరుతో మంగళగిరి రోడ్డు నందు ఏర్పాటు చేయడం జరిగింది, ఈ హాస్పిటల్ నందు నిష్ణాతులైన వైద్య బృందం, అత్యాధునిక వైద్య పరికరాలు మరియు ఎటువంటి ఆరోగ్య సమస్యలకైనా కిమ్స్ శిఖర హాస్పిటల్స్ మీకు అందుబాటులో ఉంటుంది.
ఈ క్రమంలో కిమ్స్ శిఖర హాస్పిటల్స్ గుంటూరు మన గురజాల పట్నమునందుగల ప్రభుత్వ హైస్కూల్ నందు 19 వ తేదీ జనవరి అనగా ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహిస్తారు
ఈ మెగా వైద్య శిబిరం నందు గుండె,మెదడు,నరములు,పక్షవాతం,జీర్ణకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీ సంబంధిత వ్యాధులు, ఎముకులు మరియు కీళ్ల వ్యాధులు,జ్వరాలు, చిన్న పిల్లల వ్యాధులు, స్త్రీ మరియు ప్రసూతి వ్యాధులు,షుగర్, థైరాయిడ్, రక్తపోటు వంటి సమస్యలపై నిష్ణాతులైన సూపర్ స్పెషాలిటీ వైద్యనిపుణులు సేవలు అందించెదరు.
డాక్టర్ చిట్టెం లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో అగ్రశ్రేణి వైద్య నిపుణులు మరియు వైద్య సిబ్బంది ఈ శిబిరంలో పాల్గొంటారు,ఈ మెగా వైద్య శిబిరం నందు ఉచితంగా చేయు వైద్య పరీక్షలు బీపీ, షుగర్,ఈసీజీ ECHO(గుండె స్కానింగ్) BMD (ఎముకల సాంద్రత పరీక్ష),బిఎంఐ PFT (ఊపిరితిత్తుల సామర్ధ్య) పరీక్షలు నిర్వహిస్తారని ,అలాగే అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని కిమ్స్ శిఖర హాస్పిటల్స్ మేనేజ్మెంట్ తెలియజేసింది.
ఈ వైద్య శిబిరంలో పాల్గొనదరిచినవారు వారి పాత వైద్య పరీక్షల రిపోర్టులు వెంట తీసుకురావాలని సూచించారు.
ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోనీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని ఈ వైద్య శిబిరంలో పాల్గొని దంచిన వారు
ఈ నెంబరు సంప్రదించాలని కోరారు. 83097 13983