chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur News: నిధుల గోల్ మాల్ పై బహిరంగ చర్చకు సిద్ధం

Guntur Mayor Challenge for Open Debate

బుడమేరు వాగు వరదల వరదల సమయంలో నగరపాలక సంస్థ నిధులను కమిషనర్ పులి శ్రీనివాసులు ఖర్చు చేసిన విషయంపై బహిరంగ చర్చకు రావాలని మేయర్ కావటి మనోహర్ నాయుడు సవాల్ విసిరారు. ఈ మేరకు సోమవారం డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, వైసీపీ కార్పొరేటర్లతో కలిసి కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ తో భేటీ అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ మీడియాతో మాట్లాడారు. నగర కమిషనర్ నిధుల ఖర్చు విషయంలో ఆధారాలు చూపించలేక కేవలం తనకు అధికారం ఉందని, ఇష్టారాజ్యంగా ఏం చేసినా చెల్లుతుంది అన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కమిషనర్ చేస్తున్న ఆరోపణలకు తమ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. బహిరంగ చర్చకు ఎప్పుడు పిలిచిన తాము చేసిన ఆరోపణల పైన కూడా ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పారు. ఆధారాలు చూపలేని పక్షంలో ఎటువంటి చర్యలు తీసుకున్నా కట్టుబడి ఉంటామని వారు వెల్లడించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker