Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
తెలంగాణహైదరాబాద్

మెహదీపట్నం సెంటెన్స్ కళాశాల 42వ వార్షికోత్సవం

హైదరాబాద్‌:మెహదీపట్నం :-సెంటెన్స్‌ కళాశాలలో ఈరోజు 42వ వార్షికోత్సవం మరియు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సుమారు 600 మంది పూర్వ విద్యార్థులు హాజరై, కళాశాలలో గడిపిన మధుర జ్ఞాపకాలను పునర్మధించారు.

పాల్గొన్న విద్యార్థులు తమ స్నేహితులను చూసి భావోద్వేగానికి గురయ్యారు. “ఈరోజు మేము ఏ స్థాయిలో ఉన్నామో అది మా గురువుల బోధన, ప్రోత్సాహమే కారణం,” అని వారు తెలిపారు. కళాశాల రోజులను స్మరించుకుంటూ పలువురు కంటతడి పెట్టుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హరిచంద్ర హాజరు కావాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల రాలేకపోయారని కళాశాల ప్రిన్సిపల్ పేర్కొన్నారు. “హరిచందన్ కూడా మా కళాశాల విద్యార్థే,” అని వారు తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button