ఎన్డీఏ కూటమి పరిపాలన ద్వారానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ మేరకు కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టబద్దల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న సందర్భంగా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో బుధవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి టిడిపి నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆలపాటి రాజా, అశోక్ బాబు తెలిపారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు.
Read Next
18 hours ago
గురుశిష్య పరంపరకు నిలువుటద్దం: ఫాదర్ యేరువ ఇన్నయ్య వర్ధంతి ఘన నివాళి
5 days ago
తాడేపల్లిలో బాబు షూరిటీ – మోసం గ్యారంటీ ఉద్యమం||Babu Surety – Cheating Guarantee Campaign in Tadepalli
6 days ago
తాడేపల్లిలో “బాబు షూరిటీ మోసం గ్యారంటీ” కార్యక్రమం ఘనంగా – కూటమి హామీలపై ప్రజా వ్యతిరేకత||Babu Surety Scam Guarantee” Held in Tadepalli – Public Anger Over Broken Alliance Promises
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!
Lorem ipsum dolor sit amet, consectetur.
Related Articles
Check Also
Close