Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్

జ‌న‌సేన పార్టీకి ఎన్నిక‌ల సంఘం గుర్తింపు, గాజు గుర్తు రిజ‌ర్వ్‌పై హ‌ర్షం ..యువ నాయ‌కులు మండ‌లనేని చ‌ర‌ణ్‌తేజ.

పల్నాడు జిల్లా ,చిలకలూరిపేట

జ‌న‌సేన పార్టీకి ఎన్నిక‌ల సంఘం గుర్తింపు, గాజు గుర్తు రిజ‌ర్వ్‌పై హ‌ర్షం ..యువ నాయ‌కులు మండ‌లనేని చ‌ర‌ణ్‌తేజ.


కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా జనసేన ను గుర్తిస్తూ జనసేనకు గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేయ‌డం శుభ‌సూచిక‌మ‌ని, పార్టీ ప్ర‌స్థానంలో కీల‌క ప‌రిణామ‌ని జ‌న‌సేన యువ‌నాయ‌కులు మండ‌ల‌నేని చ‌ర‌ణ్‌తేజ చెప్పారు. జ‌న‌సేన పార్టీకి ఎన్నిక‌ల సంఘం గుర్తింపు, గాజు గుర్తు రిజ‌ర్వ్ చేయ‌డంపై ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల‌కు ముందు జనసేన ఓ రాజకీయపార్టీ.. ఎన్నికల తర్వాత ఆపార్టీ ఓ శక్తిగా మారిందని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తూ తరగని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ, నిరుపేదల ఆశా కిరణం లా జ‌న‌సేన నిలించింద‌న్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button