chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur: ఏఎమ్ రత్నం వర్సెస్ కె.ఎల్.నారాయణ – అధిపత్యపు పోరులో ఆగిన ఎఫ్.డి.సి. చైర్మన్ నియామకం

MOVIE ARTIST DILEEP RAJA PRESS MEET

కూటమి నేతల అధిపత్య పోరుతో అత్యంత కీలకమైన ఆంధ్ర ప్రదేశ్ చలనచిత్ర అభివృద్ది సంస్థ చైర్మన్ పదవిని ప్రభుత్వం ఇప్పటివరకు భర్తీ చేయలేదని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్( మా-ఏపి) వ్యవస్థాపకులు సినీదర్శకుడు దిలీప్ రాజా ఆరోపించారు. గుంటూరులో ఒక ప్రైవేట్ అతిధి గృహంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ పదిసంవత్సరాలుగా ఒక్కసినిమా క్కూడా సబ్సిడి ఇవ్వకపోవడం దురద్రుష్టకరమన్నారు.GUNTUR NEWS జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ‘ భార తీయుడు, ఒకేఒక్కడు,జoటిల్మన్ , బొంబాయి, ఖుషీ చిత్రాల నిర్మాత ఎ.ఎమ్.రత్నం పేరును ఎఫ్.డి.సి.చైర్మన్ పదవికి బహిరంగంగానే సిపారసు చేశారని ఆయన చెప్పారు. అయితే అప్పటికే సినిమాటోగ్రఫీ మంత్రి పదవి జనసేన ఖాతాలో ఉన్నoదువలన ఎఫ్.డి.సి. చైర్మన్ పదవిని అధికార పార్టీకి కేటాయించాలనే ఆలోచన ప్రచారo జరిగిందని ఆయన పేర్కొన్నారు.TO DAY NEWS BREKING ఈ నేపధ్యంలో ఆంధ్రాకు చెందిన’ క్షణక్షణం,సంతోషం, హలో బ్రదర్,రాఖీ’ చిత్రాల సీనియర్ నిర్మాత డాక్టర్ కె.ఎల్.నారాయణను నియమిoచవలసిoదిగా తెలుగుదేశం లోని కీలక నేత, ముఖ్యమంత్రి బంధువు కోరారని దిలీప్ రాజా వివరించారు. ఎవరిని నియమించినా ఆంధ్రలో సినీ పరిశ్రమ అభివృద్ధికి యుద్ధ ప్రతిపాదికన తగిన చర్యలు తీసుకునే డైనమిక్ నాయకుడు అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ప్రత్యేక దృష్టినిపెట్టి సమర్ధుడిని ఎఫ్.డి.సి. చైర్మన్ గా నియమిoచాలని ముఖ్యమంత్రి చంద్రబాబును దిలీప్ రాజా కోరారు. మీడియా సదస్సులో నటులు ఎర్రబాబు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker