గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో లిడ్ క్యాప్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా లిడ్ కాప్ కార్పొరేషన్ నుంచి శిక్షణ పొందిన 300 మందికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడారు. 300 మందికి శిక్షణ ఇస్తూ 150 మందికి ప్లేస్మెంట్ లు కూడా అందించడం జరిగింది. “Andhra Pradesh to be a Green Hydrogen Valley” – Declared Honourable CM Sri Chandrababu Naidu at the Green Hydrogen Summit 2025, SRM AP
నేర్చుకున్న శిక్షణతో మంచి ఉద్యోగాలలో చేరడం ఒకటి..అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించుకొని, భారతీయ సంస్కృతిని అలవర్చుకొని మిషన్లతో పోటీ పడడం మరొకటి. ఇందులో ముఖ్యంగా క్వాంటిటీ కంటే క్వాలిటీకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎన్ని వెరైటీలు అందుబాటులోకి తీసుకువస్తే అంతమంది ఆదరిస్తారు. G.O 70 ద్వారా లోకల్ ప్రోడక్ట్ లను తయారు చేసే అవకాశం కల్పిస్తున్నారు.Swachhata Hi Seva 2025: గుంటూరులో వాకథాన్ – పరిశుభ్రత కోసం సమిష్టి అడుగులు :“5 కీలక సందేశాలు – Swachhata Hi Seva 2025 వాకథాన్”
వినియోగదారులకు ఏది కావాలో తెలుసుకొని తయారు చేయగలిగితే ప్రోడక్ట్ కి డిమాండ్ పెరుగుతుంది. నేడు శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లోనూ విద్యార్థిగా ఉన్నప్పుడు మాత్రమే మీ వ్యాల్యూ పెరుగుతుంది. క్లారిటీ గా అంది పుచ్చుకొని క్యారెక్టర్ తో ముందుకు వెళితే ఎవరి దయా దాక్షణ్యాల పైనా ఆధారపడకుండా జీవించే అవకాశం మీకు దక్కుతుంది.ఈ కార్యక్రమంలో పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు బి. రామాంజనేయులు, గల్లా మాధవి, కలెక్టర్ తమీం అన్సారియ తదితరులు పాల్గొన్నారుSwachhata Hi Seva 2025: గుంటూరులో వాకథాన్ – పరిశుభ్రత కోసం సమిష్టి అడుగులు :“5 కీలక సందేశాలు – Swachhata Hi Seva 2025 వాకథాన్”