Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకామారెడ్డికృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్గుంటూరు

Guntur: నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు

YSRCP LEADERS VISIT GGH

పెదనందిపాడు మండలంలోని అనపర్రు బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో అస్వస్థతకు గురై జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను వైసీపీ నేతలు బలసాని కిరణ్, నూరీ ఫాతిమా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. 45 మంది అస్వస్థతకు గురైతే ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. ప్రాధమిక దశలో గుర్తించి సరైన వైద్యం అందించని కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపించారు. దాచుకోవడం దోచుకోవడం తప్ప ప్రజల ఆరోగ్యం గురించి కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని విమర్శించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button