Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలు

Chandrababu: ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన ముఖ్యమంత్రి చంద్రబాబు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. కొద్ది సేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్న ఆయన, ఈ రోజు సాయంత్రం 4.45 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. కర్నూలులో జరగబోయే ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ కార్యక్రమానికి, అలాగే నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరుగనున్న సిఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌కు హాజరుకావాలని ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు.

అదేవిధంగా రేపు ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని హోటల్ తాజ్ మాన్ సింగ్‌లో గూగుల్ సంస్థతో ఒప్పంద కార్యక్రమంలో పాల్గొననున్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ విశాఖలో గూగుల్ డేటా సెంటర్ స్థాపనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ, గూగుల్ సంస్థల మధ్య జరగబోయే ఎంఓయూ కార్యక్రమంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు హాజరుకానున్నారు.

ఈ పర్యటనలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, సాంకేతిక రంగ పురోగతికి దారితీసే పలు అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button