Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో సంతకాల సేకరణ

YSRCP AGITATION IN GUNTUR

వైద్య రంగాన్ని వైఎస్ జగన్ సేవగా భావిస్తే కూటమి ప్రభుత్వం వ్యాపారంగా మార్చేసిందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ఈమేరకు పార్టీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా ఆధ్వర్యంలో సోమవారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు జిల్లా పరిశీలకుడు పోతిన మహేష్, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వైద్య విద్యను పేదలకు దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మోదుగుల, పోతిన వెల్లడించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసిన కారణంగా వైద్యం ఇకనుంచి పేదలకు భారం అవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఉద్యమాలు మరింత ఉధృతం చేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రక్రియను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button