Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

vijayawada local news:కాపు, బలిజలపై దాడులు ఆపాలి – రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్ధన్

విజయవాడ, గాంధీనగర్:13-10-25;-రాష్ట్రంలో కాపు, బలిజ సామాజిక వర్గాలపై జరుగుతున్న దాడులపై రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్ధన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ సెంటర్ నియోజకవర్గంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కందుకూరు నియోజకవర్గంలో లక్ష్మీనాయుడు కుటుంబంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.

“దాడులకు బాధ్యులైన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి,” అని ఆయన డిమాండ్ చేశారు. లక్ష్మీనాయుడుకు హత్యకు ముందు బెదిరింపు కాల్స్ వచ్చాయని, ఈ హత్య వెనుక ఎవరు ఉన్నారో పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ముఖ్యమంత్రి intervention అవసరముందని అన్నారు.జేఏసీ నాయకులతో కలిసి మాట్లాడిన ఆయన, కాపు వర్గాలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ, ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా కాపు జేఏసీ ఉద్యమాలకు దిగాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button