chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కృష్ణా జిల్లా

Krishna Pedana news:కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పాల రాము

కృష్ణా :పెడన: అక్టోబర్ 15:-కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కృతివెన్ను మండలంలోని పడతడిక గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జోరుగా కొనసాగుతోందిప్రతిష్టాత్మకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించకుండా నిలువరించాలన్న లక్ష్యంతో చేపట్టిన ఈ ఉద్యమంలో భాగంగా, కృత్తివెన్ను మండలంలో సుమారుగా 400 సంతకాలను సేకరించాలని పార్టీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా పెడన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఉప్పాల రాము పాల్గొని, గ్రామస్థుల్ని ఉద్యమంలో భాగస్వాములుగా చేయాలని కోరారు. ఆయన మాట్లాడుతూ, “ప్రజలకు ఉచిత వైద్య సేవలందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ హస్తాల్లోకి వెళ్లకూడదు” అని స్పష్టం చేశారు.కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker