Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Vijayawada News:విదేశీ విద్యా ఉపకార వేతనాల బకాయిలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతా: కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు

విజయవాడ, అక్టోబర్ 15:-విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించేందుకు విదేశీ విద్యా పథకం కింద అర్హత సాధించిన కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి కులాల విద్యార్థులకు ప్రభుత్వం విడుదల చేయాల్సిన ఉపకార వేతనాల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడును బుధవారం తాడేపల్లిలోని కార్పొరేషన్ కార్యాలయంలో కలిశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ పిల్లలు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి అందాల్సిన ఆర్థిక సహాయం ఇంకా విడుదల కాలేదని, దీంతో వారికి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. ఈ సమస్యను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి బకాయిలను వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరుతూ చైర్మన్‌కు వినతిపత్రాలు సమర్పించారు.వారి సమస్యలను గమనించిన చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు స్పందిస్తూ, ‘‘విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ బకాయిల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటాను,’’ అని హామీ ఇచ్చారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button