chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

KanakaDurga కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి

NTR విజయవాడ:17-10-25:- విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారిని తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్.ఎన్. రవి శుక్రవారం నాడు దర్శించుకున్నారు.

KanakaDurga కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి

ఆలయానికి విచ్చేసిన గవర్నర్‌కు ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

దేవస్థాన ఆచారసూచుల ప్రకారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వేద పండితులు గవర్నర్‌కు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదంగా లడ్డూ మరియు అమ్మవారి చిత్రపటాన్ని గవర్నర్‌కు అందజేశారు.దర్శనానంతరం ఆలయ ఆరో అంతస్తులో ఏర్పాటు చేసిన భోజన ఏర్పాట్లలో డోనర్లతో కలిసి భోజన సేవను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శ్రీ శీనానాయక్, ప్రధాన అర్చకులు మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker