chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

CPR vidhanam సి.పి.ఆర్ విధానంపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి – డా. బి. హనుమయ్య

NTR విజయవాడ:17-10-25:- గుండె ఆగిపోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించడంలో సి.పి.ఆర్ (కార్డియో పల్మనరీ రీససిటేషన్) విధానం కీలకమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) విజయవాడ అధ్యక్షులు డాక్టర్ బి. హనుమయ్య తెలిపారు. ఐఎంఏ ఆధ్వర్యంలో హల్ నందు నిర్వహించిన సి.పి.ఆర్ అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ హనుమయ్య మాట్లాడుతూ, వైద్య రంగంలోని ప్రతి ఒక్కరు సి.పి.ఆర్ నేర్చుకోవడం ద్వారా అనేక ప్రాణాలను కాపాడగలరని పేర్కొన్నారు. సి.పి.ఆర్ విధానం పై ప్రజల్లో అవగాహన పెంపు ద్వారా గుండె సంబంధిత ప్రమాదాల సమయంలో తక్షణ సహాయం అందించే సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ సమరం, విజయవాడ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ అధ్యక్షులు వి.ఎన్.డి.ఎస్.ఎస్. మూర్తి, కార్యదర్శి పి.ఎం. శర్మ, సహాయ కార్యదర్శి వి. గోకుల్, వైద్యులు విజయశేఖర్, కేశవరావు బాబు, పి. శ్రీనివాస్‌తో పాటు ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సులు, విద్యార్థులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker