chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍గుంటూరు జిల్లా

SBI OLD GUNTUR:పాత గుంటూరు ఎస్‌బీఐలో జీవనజ్యోతి భీమా యోజన అవగాహన సదస్సు

SBI OLD GUNTUR:పాత గుంటూరు ఎస్‌బీఐలో జీవనజ్యోతి భీమా యోజన అవగాహన సదస్సు

గుంటూరు, అక్టోబర్ 17:పాత గుంటూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శాఖలో ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన పథకం అమలుపై అవగాహన సదస్సు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. SBI PO ప్రీలిమ్స్ 2025 ఫలితం విడుదల — ప్రిప్లిమ్స్ తర్వాతి దశకు ఒక నూతన జాబితా||SBI PO Prelims 2025 Result Declared — A New Chapter Begins

ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ ఎం. కిషోర్ కుమార్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మేనేజర్ గిరిబాబు, పాత గుంటూరు శాఖ మేనేజర్ ఎన్. లావణ్య తదితరులు పాల్గొన్నారు.

మరణించిన వ్యక్తి నామినీకి ఈ భీమా మొత్తాన్ని నేరుగా అందజేస్తారని వారు చెప్పారు. ప్రజలందరూ ఈ పథకం గురించి అవగాహన పెంచుకుని తప్పనిసరిగా ఇందులో చేరాలని సూచించారు.

కార్యక్రమంలో భాగంగా సంగడిగుంటకు చెందిన లబ్ధిదారు షేక్ అస్రఫ్ ఉన్నీసా కుటుంబానికి రూ. 2 లక్షల పరిహార చెక్కును శుక్రవారం అందజేశారు. యెస్ బ్యాంక్‌లో భాగస్వామ్య విక్రయం: బ్యాంకుల వాటాలు తగ్గింపు||Yes Bank Stake Sale: Banks Trim Holdings

ప్రమాదవశాత్తు కుటుంబ సభ్యులు మరణిస్తే ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనవచ్చని, ఇలాంటి భీమా పథకాలు ఆ సమయంలో ఆర్థిక భరోసానిస్తాయని అధికారులు తెలిపారు. బ్యాంకులు అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

Author

  • SBI OLD GUNTUR:పాత గుంటూరు ఎస్‌బీఐలో జీవనజ్యోతి భీమా యోజన అవగాహన సదస్సు

    Rambabu K. is a senior Telugu journalist and the Bureau Chief of City News Telugu. Beginning his career in 1998, he has worked with leading media houses such as Eenadu, Sakshi, and Vaartha. With over 25 years of experience, Rambabu blends powerful reporting with innovative marketing strategies that strengthen local and digital journalism. Along with his editorial leadership, he plays a key role as a journalists’ union leader, actively advocating for press freedom, fair working conditions, and ethical reporting standards.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker