chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

BC laku 42 satham బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రొఫెసర్ కోదండరాం

హైదరాబాద్‌: 17-10-25;_స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, ఈ రిజర్వేషన్ అంశాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చి చట్ట సవరణ చేయాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్‌ చేశారు.

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద నుంచి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోదండరాం, బీసీ సంఘాల జేఏసీ శనివారం నిర్వహించనున్న తెలంగాణ బంద్‌కు జన సమితి పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని తెలిపారు

BC laku 42 satham బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రొఫెసర్ కోదండరాం

.బంద్ విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు చురుకుగా పాల్గొనాలని ఆయన లుపునిచ్చారు.పార్టీ సబ్‌ కమిటీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పి.ఎన్‌. విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, జనాభాలో సగం కంటే ఎక్కువ మంది ఉన్న బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా ఉందని అన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker