Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍తూర్పు గోదావరి జిల్లా

ThurpuGodhavari gilla dhalithaతూర్పుగోదావరి జిల్లా దళితసేన అధ్యక్షులుగా దిరిసి పాము కృష్ణమూర్తి నియామకం


తూర్పుగోదావరి: నల్లజర్ల:19-10-2025:-తూర్పుగోదావరి జిల్లా దళితసేన కార్యాలయంలో సాయంత్రం 3 గంటలకు నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో దళితసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా దిరిసి పాము కృష్ణమూర్తిని దళితసేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవి ప్రకాష్ నియమించారు. సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు కృష్ణమూర్తిని ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా జిజ్జువరపు రవి ప్రకాష్ మాట్లాడుతూ, తూర్పుగోదావరి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు వంటి బలహీన వర్గాల హక్కులు, వారికోసం సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేయాలని, అలాగే అంబేద్కర్, ఫూలే, జగజీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా కృష్ణమూర్తి పనిచేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో పెంటపాడు మండల దళితసేన అధ్యక్షుడు చదలవాడ శ్రీనివాసరావు, నల్లజర్ల మండల దళితసేన అధ్యక్షుడు దొండపాటి సువర్ణరాజు, నల్లజర్ల మండలం ప్రధాన కార్యదర్శి తాడిగడప నిరీష్, కొండాయిగుంట గ్రామ అధ్యక్షుడు పెనుమాక వీరస్వామి సహా ఇతర దళితసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button