chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR CITY NEWS: మరికొన్ని రోజులు పాటు కాచి చల్లార్చిన నీరు త్రాగాలి

GUNTUR COMMISSIONER STATMENT

GUNTUR:తుఫాన్ నేపథ్యంలో నగర ప్రజలు జిఎంసి సరఫరా చేసే నీటిని రెండు మూడు రోజులు కాచి చలార్చి త్రాగాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. ప్రకాశం బ్యారేజిలో వరద నీరు రావడం వలన నీటిలో బురదశాతం అధికంగా ఉంటుందని, ఇప్పటికే జిఎంసి హెడ్ వాటర్ వర్క్స్ లో ఆలం, క్లోరిన్ ని నిర్దేశిత ప్రమాణాలు పరిశీలించే సరఫరా చేస్తున్నామనన్నారు.

సచివాలయ ఎమినిటి కార్యదర్శులు కూడా సచివాలయం పరిధిలో 10కి తగ్గకుండా త్రాగునీటి శ్యాంపిల్స్ తీసి క్లోరిన్ చెక్ చేయాలన్నారు. ఎక్కడైనా కలుషిత నీటి సరఫరా లేదా పైప్ లైన్ల లీకులను గుర్తిస్తే తక్షణం జిఎంసి కాల్ సెంటర్ 08632345103 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్న కమిషనర్.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker