Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍గుంటూరు జిల్లా

Ponnuru mla :వడ్లమూడి–గరువుపాలెంలో విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

గుంటూరు జిల్లా, పొన్నూరు నియోజకవర్గంలోని చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి, గరువుపాలెం గ్రామాల్లో ఉన్న శ్రీ దుర్గా సిద్దేశ్వర పంచయాతన మణికంఠ క్షేత్రంలో గురువారం విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. Ponnuru news today: నిరుద్యోగ ఉపాధ్యాయ అధ్యాపక వర్గానికి అండగా ఉంటాను – లగడపాటి<div>వేణుగోపాల్</div>:I will stand by the unemployed teacher faculty communityYours sincerely Venugopal

సప్తవింశతి, ముఖ మహా గణాధిపతి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కాళీమాత తదితర దేవతా విగ్రహాల ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చక స్వాములు, దేవస్థాన నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button