chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: తుఫాను నష్టంపై ప్రత్తిపాడు ఎమ్మెల్యే సమీక్ష

PRATHIPADU MLA MEETING ON FLOOD

ప్రత్తిపాడు నియోజకవర్గంలో తుఫాను కారణంగా ఏర్పడిన నష్టం, పరిహారం పంపిణీ పై గుంటూరులో సమీక్షా సమావేశం జరిగింది. జడ్పీ హాల్ లో నిర్వహించిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొని సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. మానవతా దృక్పథంతో నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు.రోడ్డు, భువనాలు, పంచాయితీ రాజ్, వ్యవసాయ, ఉద్యానవనం శాఖలతో సమీక్ష జరిపాం.అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో గ్రామాల్లో పర్యటించాలి. నివేదికలో తక్షణమే అందజేయాలని ఆదేశించాం. 20 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.కోటి రూపాయల నిధులతో రహదారులను అభివృద్ధి చేస్తాం. తుఫాను నష్టం అంచనాలో లోపం లేకుండా చూస్తాం. తుఫాను సమయంలో లక్షా 62 వేల మందికి పునరావాసం కల్పించారు.వారికి ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో పరిహారం అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే రామాంజనేయులు స్పష్టం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker