chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR CITY NEWS: వ్యర్ధాలను రోడ్ల‌పైన, డ్రైన్లలో వేస్తె కఠిన చర్యలు

GUNTUR COMMISSIONER VISIT

గుంటూరు నగరంలో అభివృద్ధి, పారిశుధ్య పనులు పిన్ పాయింట్ ప్రకారం జరగాలని, ఎక్కడా నిర్లక్ష్యంగా ఉండడానికి వీలు లేదని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ దుర్గా నగర్, ఐపిడి కాలనీ ప్రాంతాల్లో పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డ్ ల వారీగా చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత గడువు మేరకు జరిగేలా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత లేకుంటే సంబందిత ఎమినిటి కార్యదర్శి, ఏఈలే భాద్యత వహించాలని స్పష్టం చేశారు. అనంతరం ఐపిడి కాలనీలో పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించి, ఎక్కడా డంపింగ్ పాయింట్లను లేకుండా ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ నూరు శాతం జరగాలన్నారు. కమర్షియల్ సంస్థలు వ్యర్ధాలను రోడ్లు, డ్రైన్లలో వేస్తె కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇవ్వాలని, అవసరైమతే భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలని ఆదేశించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి ఇంటి నుండి వచ్చే వ్యర్ధాలను తడిపొడిగా విభజన చేసి ఇవ్వాలని తెలిపారు.పర్యటనలో ఈఈ విష్ణు, డిఈఈ శ్రీనివాస్, ఎస్ఎస్ ఆయూబ్ ఖాన్, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker