Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Samajamlo marppuku:సమాజంలో మార్పుకు సేవా కార్యక్రమాలు దోహదపడతాయని-ఎంపీ కేశినేని శివనాథ్


విజయవాడ:03-11-2
5:-భవానీపురం హెచ్.బి. కాలనీలో నూతనంగా ఏర్పాటైన సూఫీ సేవా సదన్ కార్యాలయాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ —“సమాజంలో పేదలకు సాయం చేసే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అవసరం. సమాజంలో మార్పుకు సేవా కార్యక్రమాలు దోహదపడతాయి. సూఫీ సేవా సదన్ గత ఇరువై సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమైనవి” అన్నారు.రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి, సూఫీ సేవా సదన్ చైర్మన్ ఫైజాన్ సేవా కార్యక్రమాలకు అంకితభావంతో పనిచేస్తున్నారని ఎంపీ ప్రశంసించారు. “తనకు ఉన్న దాంట్లో సమాజానికి మళ్లీ సేవ చేయాలనే ఆలోచన గొప్పదనం. సూఫీ సేవా సదన్ కార్యక్రమాలకు నా పూర్తి సహకారం ఉంటుందని” ఎంపీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్, నాగవంశం సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణరావు,

Samajamlo marppuku:సమాజంలో మార్పుకు సేవా కార్యక్రమాలు దోహదపడతాయని-ఎంపీ కేశినేని శివనాథ్

ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ భాషా, గొల్లపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్రా వాసు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి జంపాల సీతారామయ్య, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎం.ఎస్. బేగ్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాల మాధవ, డివిజన్ అధ్యక్షుడు పి.వి. సుబ్బయ్య, క్లస్టర్ ఇన్‌చార్జ్ యేదుపాటి రామయ్య, రేగళ్ల లక్ష్మణరావు, ముసాఫిర్ ఖానా కార్యదర్శి అమానుల్లా, కుంచం దుర్గారావు, జాహీద్, పత్తి నాగేశ్వరరావు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్. మాధవ, చల్లంరాజు ట్రస్ట్ చైర్మన్ ముదికొండ శివ, నాయకులు గంగవరపు మురళీ, పీతా బుజ్జి, ప్రముఖ కవి ఖాదర్ మోహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button