Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 సికింద్రాబాద్

Securenrabad News:ప్రమాదకరంగా పగుళ్లు ఏర్పడిన గుట్ట రాళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ : 03-11-25:-మోండా డివిజన్ పరిధిలోని ఈస్ట్ మారేడ్‌పల్లి అడ్డుకట్ట ప్రాంతంలో ఉన్న భారీ గుట్ట రాళ్లలో పగుళ్లు ఏర్పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏ క్షణమైనా రాళ్లు కూలిపోవచ్చన్న ఆందోళనతో ప్రజలు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్‌కి సమాచారం అందించారు.

Securenrabad News:ప్రమాదకరంగా పగుళ్లు ఏర్పడిన గుట్ట రాళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్

సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజలతో కలిసి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రమాదకర స్థితిలో ఉన్న గుట్ట రాళ్లను గమనించిన ఆయన, అక్కడినుంచే జీహెచ్ఎంసీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన రాళ్లను తొలగించి, పరిసర ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

స్థానిక ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ – “ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యం. ఎవరూ భయపడవద్దు. తగిన చర్యలు వెంటనే తీసుకుంటాం” అన్నారు.ఈ కార్యక్రమంలో ధనలక్ష్మి, వెంకట స్వామి, ముత్యాలు, రాములు తదితరులు ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button