Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కృష్ణా జిల్లా

Krishna news:కృష్ణా జిల్లాలో ఇవాళ జగన్ పర్యటన

కృష్ణా జిల్లా:04-11-25:- ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఈ నెల 4న మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన చేపట్టనున్నారు. పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో పర్యటించి, ఇటీవల మోంథా తుపానుతో తీవ్రంగా దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలించనున్నారు.

రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి ఆవేదనను తెలుసుకుని, వారికి భరోసా ఇవ్వనున్నారు. తుపానుతో పంటలు నాశనమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జగన్ తీవ్రంగా విమర్శించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.జగన్ పర్యటనకు సంబంధించి స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button