Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Mangalagiri Lical news:నేడు టీడీపీ కేంద్ర కార్యాలయం లో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమం


మంగళగిరి:-ఆత్మకూరు:నవంబర్ 4:-రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి మరియు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ ఈరోజు ఉదయం 8:30 గంటలకు మంగళగిరి ఆత్మకూరు లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ వివిధ సమస్యలతో వచ్చిన బాధితుల నుంచి వినతిపత్రాలను స్వీకరించి, ప్రజల ఆవేదనలను తెలుసుకోనున్నారు. ప్రతి పౌరుడి సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెబుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.ప్రజా దర్బార్ కు ప్రాంతీయ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button