ఆంధ్రప్రదేశ్

Sattenapalli NEWS.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కన్నా

Slice Scroll Ad
Ad Image 1 Ad Image 2 Ad Image 3

సత్తెనపల్లి పట్టణం లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా శుక్రవారం సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కన్నా లక్ష్మీనారాయణ కు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

Your Attractive Heading

Author

Sattenapalli NEWS.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కన్నా

Sattenapalli NEWS.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కన్నా

Sattenapalli NEWS.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కన్నా

Sattenapalli NEWS.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కన్నా

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker