Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Jaggayaiah pet news:చిల్లకల్లో ప్రజా దర్బార్‌లో ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన-ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

జగ్గయ్యపేట, నవంబర్ 7 :-ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ (గ్రీవెన్స్ సెల్) కార్యక్రమంలో ప్రజల అర్జీలను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే తాతయ్య, తక్షణమే పరిష్కారానికి సంబంధిత శాఖాధికారులతో చర్చించి అవసరమైన సూచనలు జారీ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రాధాన్యమని, ప్రతి అర్జీపై పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నితిన్, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కో కన్వీనర్ ముల్లంగి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి కొఠారు సత్యనారాయణ ప్రసాద్, మండల టిడిపి అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button