chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Montha thupaan:-మొంథా తుఫాను ప్రభావం వలన దెబ్బతిన్న పంట పొలాలు, కాలువలను తనిఖీ చేసిన -కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్

బాపట్ల: నవంబర్ 10:-మొంథా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలు, కాలువలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ సోమవారం పరిశీలించారు. కారంచేడు మండలంలోని పలు ప్రాంతాల్లో జరిగిన పంట నష్టాలు, కాలువలకు గండ్లు, వరద ముప్పు పరిస్థితులను ఆయన ప్రత్యక్షంగా చూశారు.మొదటగా కారంచేడు గ్రామ పరిసరాల్లోని దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్, అనంతరం కొమ్మూరు కాలువకు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణ మరమ్మతుల సూచనలు చేశారు. అనంతరం స్వర్ణ గ్రామంలో స్వర్ణ కాలువ పొంగి కొమ్మూరు కెనాల్లో కలిసిన ప్రాంతం, అలాగే కప్పల వాగు, పర్చూరు వాగుల్లో గండ్లు పడిన ప్రదేశాలను పరిశీలించారు.

Montha thupaan:-మొంథా తుఫాను ప్రభావం వలన దెబ్బతిన్న పంట పొలాలు, కాలువలను తనిఖీ చేసిన -కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్

జిల్లాలో మొంథా తుఫాను కారణంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు మంగళవారం జిల్లా పర్యటనకు రానున్న కేంద్ర బృందం సందర్శనకు సంబంధించి సమగ్ర రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్సీ వెంకటరత్నం, డ్రైనేజీ ఈఈ మురళీకృష్ణ, కారంచేడు తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో, ఇరిగేషన్, డ్రైనేజీ శాఖ డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker