chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR CITY NEWS: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 72 మందికి రూ. 71 లక్షల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

CMRF CHEQUES DISTRIBUTION IN GUNTUR

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి చేతుల మీదుగా సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ చెక్కుల పంపిణి కార్యక్రమంలో 72 మందికి గాను మొత్తం రూ.77 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే గళ్ళా మాధవి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆపన్నులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలకు ఊరట కల్పిస్తున్నారని, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ బడుగు, బలహీన, మధ్యతరగతి వర్గాల క్షేమానికే కృషి చేస్తుంటారు. ఆయన దీవెనలతో ఈరోజు అనేకమంది వైద్య చికిత్సల నిమిత్తం ఆర్థిక సాయం పొందుతున్నారని తెలిపారు.కేవలం గత ఒకటిన్నర సంవత్సర కాలంలోనే పశ్చిమ నియోజకవర్గంలోని 337 మందికి రూ.4 కోట్లు 63 లక్షల రూపాయల సహాయ నిధి చెక్కులను అందజేశాం. ప్రతి ఒక్క లబ్ధిదారు కూడా ఈ సాయం తమ జీవితాల్లో గొప్ప ఊరటగా భావిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయపరిచే నాయకుడు చంద్రబాబు నాయుడేనని, ఆయన నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల క్షేమం కోసం కృషి చేస్తూనే ఉంటుంది,” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker