Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

AP POLITICAL NEWS: నెయ్యి కల్తీ చేసిన వారిని వైఎస్సార్సీపీ సపోర్ట్ చేయడం దుర్మార్గం

MLC ANURADHA COMMENTS ON YSRCP

టీటీడీ విషయంలో కేవలం కల్తీ నెయ్యి కాదని, సబ్బులు, పెయింట్లు తయారీకి వాడే రసాయనాలను కలిపారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. 250 కోట్లను వైసీపీ నేతలు దోచుకున్నారని అన్నారు. ఇందులో సూత్రధారి అయిన వైవీ సుబ్బారెడ్డి గొడ్డలి పోటుకో లేదా గుండె పోటుకో గురయ్యే ప్రమాదం ఉందా అనే సందేహాలు, భయాలు ప్రజల్లో ఉన్నాయని చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తిరుమల శ్రీవారి లడ్డూ లో కల్తీ చేసిన వారిని వైఎస్సార్సీపీ సపోర్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button