Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR CITY NEWS: కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది

YSRCP AGITATION IN GUNTUR

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో ఆందోళనలు మరింత ఉదృతం అయ్యాయి. వైఎస్సార్సీపీ రాష్ట్ర స్థాయి ఉద్యమంలో భాగంగా గుంటూరులో బుధవారం భారీ ప్రదర్శన చేపట్టారు. నగర పార్టీ అధ్యక్షురాలు నూరీ ఫాతిమా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రదర్శన అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరీ ఫాతిమా మీడియాతో మాట్లాడారు. పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఆరంభం అయిందని, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button