chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 పల్నాడు జిల్లా

Andhra Pradesh Investments: 14 Lakh Crore Revolutionary Progress||ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు: 14 లక్షల కోట్ల విప్లవాత్మక పురోగతి

పల్నాడు జిల్లా దాచేపల్లి

Andhra Pradesh Investments: 14 Lakh Crore Revolutionary Progress||ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు: 14 లక్షల కోట్ల విప్లవాత్మక పురోగతి

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా యరపతినేని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు లాంటి విజినరీ ముఖ్యమంత్రి ఉండటం వలన మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి భారీ పరిశ్రమలు వస్తున్నాయని అన్నారు.

ఎన్డీఏ భాగస్వామి ప్రభుత్వంలో రెండు రోజుల్లో 14 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. అంతకు ముందు 6 లక్షల కోట్లు పెట్టు బడులు వచ్చాయని గుర్తు చేశారు.

ప్రపంచ దిగ్గజాలు అయిన గూగుల్, ఆదాని, రిలయన్స్, టాటా, టి.సి.ఎస్ సంస్థలు అన్ని మన రాష్ట్రానికి రావడం అంటే అది కేవలం ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం తోనే వచ్చాయని అన్నారు.

గత వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పరిపాలన అగమ్యగోచారంగా ఉండడం వలన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా ముందుకు రాలేదన్నారు. ఒకవేళ వచ్చినా కూడా అందులో వాటాలు అడిగేవారని అన్నారు.

అప్పటికే రాష్ట్రంలో నడుస్తున్న అమరాన్ బ్యాటరీస్ లాంటి పరిశ్రమలు వీళ్ళ ఆరాచకానికి పక్క రాష్ట్రానికి తరలి వెళ్ళిపోయాయని అన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker