chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Chirala Local News :ఎంటర్‌పెన్యువర్‌షిప్‌ ఎవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌-సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజి-చీరాల

చీరాల: డిసెంబర్‌ 9:-సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో ఎంటర్‌పెన్యువర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ సెల్‌ ఆధ్వర్యంలో ఎంటర్‌పెన్యువర్‌షిప్‌ ఎవేర్‌నెస్‌ కార్యక్రమం లో భాగంగా యం.బి.ఎ విద్యార్థులకు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ విషయాన్ని కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్‌ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తంగా ప్రకటించారు.ఒకరోజు పాటు జరిగిన ఈ వర్క్‌షాప్‌ను ప్రిన్సిపాల్‌ డా. కె. జగదీష్‌ బాబు ప్రారంభించారు. రుడ్‌సెటి, ఒంగోలు డైరెక్టర్‌ పి. శ్రీనివాస రెడ్డి ప్రధాన అతిథిగా హాజరై విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.

Chirala Local News :ఎంటర్‌పెన్యువర్‌షిప్‌ ఎవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌-సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజి-చీరాల

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఎదగాలంటే లక్ష్య నిర్దేశం, విషయ సేకరణ, సమయపాలన, సరైన దారిలో వ్యాపారాభివృద్ధి వంటి అంశాలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. పరిశ్రమల నిర్వహణలో టీమ్‌ వర్క్‌ ప్రాధాన్యతను వివరించే పాటు, పారిశ్రామికవేత్తలకు బ్యాంకులు అందించే రుణసౌకర్యాలు, రాయితీలపై వివరణాత్మకంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి డా. యస్‌. చాంద్‌ బాషా కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. సెమినార్‌లో ఎం.బి.ఎ విభాగాధిపతి డా. ఆర్‌. ఇమ్మానియేల్‌, ఇతర విభాగాధిపతులు, అధ్యాపకులు, ఎం.బి.ఎ విద్యార్థులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker