chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla pattanam lo MLA :బాపట్ల పట్టణంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ప్రజాదర్బార్ పిర్యాదుల స్వీకరణ, తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు

బాపట్ల :12-12-25:-పట్టణ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణం మంగళవారం ప్రజల సందోహంతో సందడిగా మారింది. బాపట్ల నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ — సీవీఏపీ (P-4) కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల అర్జీలు, పిర్యాదులు, వినతులు వరుసగా అందాయి.ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు హాజరైన బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు ప్రతి పిర్యాదును శ్రద్ధగా విని, సంబంధిత శాఖల అధికారులను వెంటనే పిలిపించి సమస్య పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Bapatla pattanam lo MLA :బాపట్ల పట్టణంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ప్రజాదర్బార్ పిర్యాదుల స్వీకరణ, తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు

    గృహ, మౌలిక సదుపాయాలు, డ్రైనేజ్, హౌసింగ్, రేషన్, వివిధ సంక్షేమ పథకాల లబ్ధి, పెన్షన్ అంశాలు, రహదారి మరమ్మతులు, భూ సమస్యలు తదితర అంశాలపై ప్రజలు తమ వినతులను పెద్ద మొత్తంలో సమర్పించారు. ప్రతి సమస్యను నోట్ చేసుకుంటూ,లోనే అధికారులతో చర్చించి ‘సమాధానం వచ్చినంత వరకు ప్రజలకు అండగా ఉంటాం’ అని ఎమ్మెల్యే చెప్పారు.Bapatla Local Newsప్రజా సమస్యల పరిష్కారం ప్రభుత్వ ప్రాధాన్యత. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణ నివారణే నా లక్ష్యం” అని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు కార్యక్రమంలో పేర్కొన్నారు.ప్రజలతో సమావేశమై వారి ఆవేదనలను తెలుసుకుంటూ, సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవడంపై ఆయన దృష్టి పెట్టడంతో కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది.

    Author

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Related Articles

    Back to top button

    Adblock Detected

    Please Disable the Adblocker