chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :మరుప్రోలువారిపాలెం–పాండురంగాపురం రోడ్డు విస్తరణకు ₹11 కోట్లు నిధులు అభినందనీయం – తాండ్ర సాంబశివరావు

బాపట్ల:15-12-25:-బాపట్ల మండలం మరుప్రోలువారిపాలెం నేషనల్ హైవే నుంచి పాండురంగాపురం వరకు రోడ్డు విస్తరణ పనుల కోసం రూ.11 కోట్ల నిధులు మంజూరు కావడం అభినందనీయమని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు.బాపట్ల మున్సిపల్ కార్యాలయ కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు అడిగిన ప్రశ్నకు బాపట్ల శాసన సభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు స్పందిస్తూ, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారి ద్వారా రోడ్డు విస్తరణకు అవసరమైన నిధులు విడుదల చేయించామని తెలిపారు. ఈ విషయాన్ని తాండ్ర సాంబశివరావు మీడియాకు తెలియజేశారు.

Bapatla Local News :మరుప్రోలువారిపాలెం–పాండురంగాపురం రోడ్డు విస్తరణకు ₹11 కోట్లు నిధులు అభినందనీయం – తాండ్ర సాంబశివరావు

ఈ సందర్భంగా తాండ్ర మాట్లాడుతూ, ఎన్నో దశాబ్దాలుగా మరుప్రోలువారిపాలెం నుంచి పాండురంగాపురం వరకు రోడ్డు విస్తరణ కోసం స్థానికులతో పాటు సముద్రతీర గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.Bapatla Local News విస్తరణ చేపట్టకపోవడం వల్ల ప్రమాదాలు అధికంగా జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.దీర్ఘకాలిక సమస్యగా ఉన్న ఈ రోడ్డు విస్తరణను సాధ్యం చేసిన బాపట్ల శాసన సభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారి కృషిని తాండ్ర ప్రశంసించారు. బాపట్ల అభివృద్ధికి కీలకమైన ఈ రోడ్డు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker