chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Vemuru Local News :స్టార్ ఫెస్టివల్ అండ్ సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా-వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు

బాపట్ల :వేమూరు:-వేమూరు మండలం పోతుమర్రు గ్రామంలో తెలుగు బాప్టిస్టు చర్చి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టార్ ఫెస్టివల్ అండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముందుగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ స్టార్‌ను ఎమ్మెల్యే ఆనందబాబు చేతుల మీదుగా వెలిగించారు. అనంతరం నిర్వహించిన సెమీ క్రిస్మస్ ప్రార్థన కూడికలో పాస్టర్ దావులూరి జయకుమార్ అధ్యక్షత వహించారు.

Vemuru Local News :స్టార్ ఫెస్టివల్ అండ్ సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా-వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు

కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ, ఏసుక్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆదర్శప్రాయమైనవని, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం ప్రజలు క్రిస్మస్ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారని తెలిపారు.Vemuru Local News ఏసుక్రీస్తు చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ గొట్టిపాటి పూర్ణ కుమారి, మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, గ్రేస్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ కైతేపల్లి షాలెం రాజు, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఊసా రాజేష్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అమ్మిశెట్టి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే టీడీపీ నాయకులు గోసే రవి, కూచిపూడి రవికాంత్, ఈపూరు రమేష్, కూచిపూడి ప్రసాద్, దోప్పలపూడి సుధాకర్, వేల్పుల రవిప్రసాద్, కేసాని శివకృష్ణ తదితరులు హాజరై వేడుకలకు శోభనిచ్చారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker