chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరం – ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు

బాపట్ల జిల్లా;- కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం సెగ్మెంట్ పరిధిలోని కొత్త నందాయపాలెం, నల్లమోతువారిపాలెం గ్రామాలలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ఆ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు, రాష్ట్ర మాజీ సైనికుల అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు నాయకులతో కలిసి పాల్గొన్నారు.

Bapatla Local News :స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరం – ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు

ఈ సందర్భంగా గ్రామస్తులు, ఉద్యోగస్తులతో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించడంతో పాటు గ్రామాల్లో నిర్వహించిన అవగాహన ర్యాలీల్లో ఆయన పాల్గొన్నారు. కొత్త నందాయపాలెం గ్రామంలో ర్యాలీ అనంతరం సర్పంచ్ ఆట్ల వెంకటేశ్వరమ్మ అయ్యప్ప రెడ్డితో కలిసి పారిశుధ్య కార్మికులకు మాస్కులు, గ్లౌజులు, హెల్మెట్లు కలిగిన పారిశుధ్య కిట్లను పంపిణీ చేశారు.

Bapatla Local News :స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరం – ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు

ఈ సందర్భంగా ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ, ప్రతి నెల మూడవ శనివారం గ్రామాల్లో స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని తెలిపారు. ప్రజలు స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.Bapatla Local News

ఈ కార్యక్రమాల్లో టీడీపీ సీనియర్ నాయకులు ఆట్ల అయ్యప్ప రెడ్డి, నల్లమోతువారిపాలెం టీడీపీ యూనిట్ ఇంచార్జి మాడా శ్రీనివాసరావు, జనసేన ఇంచార్జి గరిగంటి శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శులు షేక్ షాహిన్, ఆట్ల మురళి రెడ్డి, సచివాలయం సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker